దేవరాజు మహారాజుగారి అనువాదాల్లోంచి జాలువారిని ‘మంచి ముత్యం’ ఒక ‘ఆణిముత్యం’. ఆయన చేసిన అనువాదం ఆద్యంతం పాఠకులను ఆకట్టుకుంటుంది. నవల మూల రచయిత ఈయనేనా అన్నట్లుంది. ఎక్కడా ఎటువంటి తొట్రుపాటూ లేదు. లేశమంతైనా అతిశయోక్తి లేదు. మొదట్లో రచయిత గురించి చెపుతూ దేవరాజుగారు
Showing posts with label పుస్తక సమీక్ష. Show all posts
Showing posts with label పుస్తక సమీక్ష. Show all posts
Saturday, February 4, 2012
‘మంచి ముత్యం’ ఒక ‘ఆణిముత్యం’
దేవరాజు మహారాజుగారి అనువాదాల్లోంచి జాలువారిని ‘మంచి ముత్యం’ ఒక ‘ఆణిముత్యం’. ఆయన చేసిన అనువాదం ఆద్యంతం పాఠకులను ఆకట్టుకుంటుంది. నవల మూల రచయిత ఈయనేనా అన్నట్లుంది. ఎక్కడా ఎటువంటి తొట్రుపాటూ లేదు. లేశమంతైనా అతిశయోక్తి లేదు. మొదట్లో రచయిత గురించి చెపుతూ దేవరాజుగారు
కొత్త ‘మలుపే’
బడబాగ్ని శంకరరాజు ఉత్తమ ఉపాధ్యాయుడే కాదు.. సామాజిక దృష్టి, శాస్త్రీయ దృక్పథం కలిగినవాడు. ఈ ఉత్తమ లక్షణాలన్నీ ఆయన రాసిన ప్రతి కథలోనూ వెల్లివిరిశాయి. ఆయా ప్రాంతాల మాండలికాలను ఉపయోగించడమే కాకుండా సమాజంలో అన్యాయానికి గురయ్యే వారందరినీ ఒక్కొక్క కథలో ప్రస్తావించారు. ఆయన పుట్టింది నెల్లూరులో, ఉద్యోగం చేసేది విజయనగరంలో.. కానీ ఆయన కథలు సీమకు కళింగకు ముడిపెడుతూ ‘అదుపులేని పొదుపు’ కథ రాయడం ఆయన హృదయ విస్తృతికి అద్దం పడుతుంది. అయితే ఈ కథలో మరో ముఖ్య విషయాన్ని ‘మతం మత్తు మందులాంటిదని’ మార్క్సును తల్చుకున్న తీరు ప్రశంసనీయం. తాగుబోతువాడు, మతం మత్తులో ఉన్నోడూ ఒక్కటే అన్న పోలిక హేతుబద్దంగా ఉంది. పెత్తందారులకూ, దళితులకూ మధ్య అంతరాన్ని ఆయన ‘మృత్యుజలం’ కథలో ఎంతో హృద్యంగా వర్ణించారు. ఆస్తులు పంచుకున్న తర్వాత అన్నదమ్ములు కట్టుకున్న ఇళ్లలా పెత్తందార్ల, దళితుల పల్లెలు ఎడంఎడంగా ఉండడాన్ని వర్ణించడం సందర్భోచితంగా ఉంది. పెత్తందారి కొడుకు మోటుబావిలో పడిపోతే పండితుడు దేవుణ్ణి రక్షించమని వేడుకోవటం, దళితుడైన లోకేశు రక్షించేందుకు దూకబోతుంటే ‘అంటరానివాడివి’ అనటం మూఢత్వాన్ని తెలియజేసింది. మనుషుల
Subscribe to:
Posts (Atom)